Warangal District Congress Committie Spokes Person. Mohammed Ankus ( born; Govindhapur Village, Warangal District, 12 June 1973) is an Indian-born Indian politician, who has served as Warangal District Spokes Person of the Indian National Congress party since 2014.
Thursday, October 22, 2015
Wednesday, October 21, 2015
The kids has been burnt to death by modi Govt and RSS
మోడీ ప్రభుత్వం లో దళితులకు, మైనారిటీలకు మరియు బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు
ఢిల్లీ సమీపంలోని సన్ పెడ్ గ్రామంలో దళిత చిన్నారులను సజీవదహనం చేసిన వారిని కఠీనంగా శిక్షించాలని నేడు (21-10-2015) కాజిపేట్ విద్యానగర్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.అర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ అధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
Sunday, October 18, 2015
కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నేడు (18-10-2015) కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో టీ.పీ.సి.సి. రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ మరియు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ లు పాల్గొని మాట్లాడుతూ రేపు (19-10-2015) హన్మకొండ నందన గార్డెన్స్ లో మధ్యానం 3:30 గం.లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గలదు. సమావేశంలో AICC ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ.దిగ్విజయ సింగ్ గారు మరియు రాష్ట్ర నాయకులూ పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేనులంత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు...
Tuesday, October 13, 2015
Sunday, October 11, 2015
Saturday, October 10, 2015
రైతులకు ఋణమాఫీ, రైతుల సమస్యలపట్ల, రైతుల ఆత్మహత్యల పట్ల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా అఖిలపక్ష బంద్ లో పాల్గొనాలని టీ.పీ.సి.సి. పిలుపు మేరకు నేడు (10-10-2015) కాజిపేట్ లో బంద్ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులూ, యం.అర్.పీ.ఎస్. నాయకులూ...
Subscribe to:
Posts (Atom)