కాజిపేట్ రైల్వే జంక్షన్ లో వరంగల్ జిల్లాకు నేడు (24-03-2016) ఉదయం రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత రాజ్య సభ సభ్యులు గౌరవ శ్రీ. కెవిపీ రామచందర్ రావు మరియు టీ.పీ.సి.సి పూర్వ అధ్యక్షులు గౌరవ శ్రీ.పొన్నాల లక్ష్మయ్య గార్లకు స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్.
@Mohammed Ankus - Warangal West Assembly Constituency
Spokes Person
Spokes Person
DCC Warangal