నేడు (18-10-2015) కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో టీ.పీ.సి.సి. రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ మరియు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ లు పాల్గొని మాట్లాడుతూ రేపు (19-10-2015) హన్మకొండ నందన గార్డెన్స్ లో మధ్యానం 3:30 గం.లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గలదు. సమావేశంలో AICC ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ.దిగ్విజయ సింగ్ గారు మరియు రాష్ట్ర నాయకులూ పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేనులంత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు...
Warangal District Congress Committie Spokes Person. Mohammed Ankus ( born; Govindhapur Village, Warangal District, 12 June 1973) is an Indian-born Indian politician, who has served as Warangal District Spokes Person of the Indian National Congress party since 2014.
Sunday, October 18, 2015
కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నేడు (18-10-2015) కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో టీ.పీ.సి.సి. రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ మరియు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ లు పాల్గొని మాట్లాడుతూ రేపు (19-10-2015) హన్మకొండ నందన గార్డెన్స్ లో మధ్యానం 3:30 గం.లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గలదు. సమావేశంలో AICC ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ.దిగ్విజయ సింగ్ గారు మరియు రాష్ట్ర నాయకులూ పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేనులంత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment